News

అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు సినిమా ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్‌పై తీ ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో చేరినట్టు వార్తల మధ్య, బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణకు అవమానం అని ఆమె పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపించి, రాజ ...
బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కవిత రాసిన లేఖ లీక్ కావడం, పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపణలు, కేసీఆర్ చుట్టూ ...
విజయవాడలో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్ జంక్షన్ లో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. దీంతో బీసెంట్ రోడ్ లో తనిఖీలు ప్రారంభించారు పోలీసులు. డాగ్స్ స్కాడ్ తో పాటు ప్రత్యేక టీం ...
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, విజయవాడ నగరాలు అతి భారీవర్షంతో ఉలిక్కిపడ్డాయి. తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం కారణంగా రహదారులు మునిగిపోతున్నాయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ ...
విజయవాడ బీసెంట్ రోడ్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై ప్రాంతాన్ని గాలించారు. ఎలాంటి బాంబు లభించలేదు. ఇది ఫేక్ కాల్‌గా భావిస్తున్నారు.
రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పేలుళ్లు సంభవించాయి.
రణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడును ఒమర్ అబ్దుల్లా హజ్ విమానాలకు ధన్యవాదాలు తెలిపారు, అదే సమయంలో ఇండిగో విమానం ఢిల్లీ-శ్రీనగర్ ...
తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. పిచ్చాండి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో 155 సంవత్సరాల తర్వాత అడవి దున్న కనిపించడం ప్రకృతివేత్తలు, అటవీ శాఖ సిబ్బందిలో ఆనందం కలిగించింది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి ఆరోపణలపై దుమ్మెత్తి పోశారు, ...